Friday, August 7, 2015

ఎందుకో కోరి కోరి పిల్లలను జైళ్లకు పంపుతారు

పక్కింటోడు పిల్లలను భాష్యంలో చదివిస్తాడు, ఎదురింటోడు నారాయణలో చదివిస్తాడు, స్నేహితుడి పిల్లల్ని  శ్రీ చైతన్య అంటాడు

ఎందుకో కోరి కోరి పిల్లలను జైళ్లకు పంపుతారు తల్లిదండ్రులు --
భావి భారత పౌరులను ఆరోగ్యంగా, ఆనందంగా, తెలివితేటలతో ఎదిగేలా చెయ్యండి

ఏడుపు మొహాలతో ఉండకుండా
అనారోగ్యంగా ఉండకుండా
బుర్ర చెడిపోకుండా 
మానసికంగా కుంగిపోకుండా
ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలంటే
మరి మనం మనపిల్లల్ని ఎందులో చదివించాలి .....?

" ప్రభుత్వ పాటశాలలోనే"
మనం చదువుకున్నాం - ఆడుతూ పాడుతూ
వాళ్ళనూ అలాగే చడువుకోనిద్దాం - ఆడుతూ పాడుతూ

No comments: